భారతమిత్రం పత్రికను ప్రోత్సహించండి

ఫాదర్ చల్ల డేవిడ్ (భారతమిత్రం, ప్రధాన సంపాదకులు)
12 Sep 2026
విశాఖ అగ్రపీఠం లోని అద్భుత కోడూరు మరియమాత పుణ్యక్షేత్ర మహోత్సవ దివ్యపూజులలో పాలుపంచుకొని తెలుగునాట భారతమిత్రం కతోలిక పక్షపత్రిక భారతమిత్రం అందిస్తున్న సేవలను గురించి పత్రిక ప్రధాన సంపాదకులు ఫాదర్ చల్ల డేవిడ్ గారు విశ్వాసులకు తెలియపరచగా, కొందరు పత్రికకు చందాన చెల్లించి, పత్రికను సబ్స్క్రయిబ్ చేసుకున్నారు.
