"నేటి వాక్పఠనం - కవన ధ్యానం"

డా.దేవదాసు బెర్నార్డ్ రాజు
08 Jun 2026
శ్లో:
ఖిద్యమానా ప్రజా ధన్యాః,
యస్మాత్ తే సాన్త్వనాం ప్రాప్సన్తి|
నమ్రా మనుజాః ధన్యాః,
యస్మాత్ తే ధరణీమ్ అధికరిష్యన్తి|
భావం:
ఎవరైతే దుఃఖిస్తారో వారు ధన్యులు!ఎందుకంటే, తప్పక వారు ఓదార్చబడతారు.
ఎవరైతే సాత్త్వికులై ఉంటారో వారు ధన్యులు ! వారు ఈ భూలోకాన్నే వశం ఏసేసుకొంటారు కదా!
శ్లో:
కృపాలవో మానవా ధన్యాః,
యస్మాత్ తే కృపాం ప్రాప్స్యన్తి|
ధర్మ్మకారణాత్ తాడితాః ధన్యా,
స్వర్గరాజ్యే తేషామధికరో విద్యతే|
భావం :
జాలి దయాది గుణలతో ఎవరైతే ,కనికరంగా ప్రవర్తిస్తారో వారు ధన్యులే ! వారిక్కూడా అటువంటి కనికరమే ఛితంగా ప్రాప్తిస్తోంది.
నైతిక ధర్మాల కోసం ఎవరైతే తాడిత పీడితులుగా మిగిలిపోతారో ,వారి జీవితాలు ధన్యమే ధన్యం! ఎందుకంటే,పరలోక రాజ్యం వారిదే!
