ఫాదర్ తుమ్మా వేలాంగణి రెడ్డి కన్నుమూత
.jpg)
జోసెఫ్ అవినాష్
22 May 2026
గుంటూరు పీఠానికి చెందిన గురువులు ఫాదర్ తుమ్మా వేలాంగణి శౌరెడ్డి గారు(47) నిన్న సాయంత్రం అమెరికాలో గుండెపోటుతో మరణించారు.దివ్యవాణి ఛానల్ లో ప్రసారమయ్యే "క్రీస్తు జ్యోతులు - మన పునీతులు" అనే కార్యక్రమము ద్వారా ఫాదర్ గారు కతోలికులకు దగ్గరయ్యారు.ప్రస్తుతం గుంటూరు పీఠం, అబ్బినేనిగుంటపాలెం వేలాంగణి మాత పుణ్యక్షేత్రంలో విచారణ గురువుగా సేవలందిస్తున్నారు. ఫాదర్ గారి ఆత్మ శాంతికై మనమంతా ప్రార్థిద్దాం.
