క్రీస్తును మరువని క్రికెటర్ విజయం

ఫాదర్ చల్ల డేవిడ్ (భారతమిత్రం, ప్రధాన సంపాదకులు)
02 Mar 2026
క్రికెట్లో కష్టకాలాన్ని ఎదుర్కొంటూ కూడా తనకు తోడుగా నిలిచిన క్రీస్తును మరువకుండా అద్భుతంగా ఆడుతూ భారత్కు విజయం అందించి,టీ20 ప్రపంచ కప్ సెమీ ఫైనల్కు జట్టును చేర్చడమే కాకుండా తన విశ్వాసాన్ని బహిరంగంగా ప్రకటించి ప్రజల హృదయాలలో ప్రత్యేక స్థానం సంపాదించిన సంజు శాంసన్ గారికి హృదయపూర్వక అభినందనలు, వందనాలు.
