అమెరికా పాఠశాలలో కాల్పుల కలకలం దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన పోప్

జోసెఫ్ అవినాష్

28 Aug 2025

అమెరికాలోని మిన్నెసోటా రాష్ట్రం మినియాపోలిస్‌లోని ఓ క్యాథలిక్ పాఠశాలలో ఆగస్టు 26, 2025 న విద్యార్థులు ప్రార్థన చేస్తున్న సమయంలో నిందితుడు కిటికీల ద్వారా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు, 17 మంది గాయపడ్డారు. గాయపడినవారిలో 14 మంది పిల్లలు ఉన్నారు. నిందితుడు కూడా మరణించాడు. ఈ ఘటనపై జగద్గురువులు పోప్ లియో XIV తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన చిన్నారుల ఆత్మ విశ్రాంతికై ప్రార్థించారు. గాయపడిన వారు త్వరితగతిన కోలుకోవాలని ఆకాంక్షించారు.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN