క్రీస్తును కేంద్ర బిందువుగా మలచుకోండి - పోప్ లియో XIV

జోసెఫ్ అవినాష్

07 Jun 2025

శుక్రవారం జగద్గురువులు పోప్ లియో XIV వాటికన్ వేదికగా కతోలిక కరిస్మాటిక్ బృందాలతో సమావేశమై వారితో ముచ్చటించారు. బైబిల్ బోధనలను, శ్రీసభ ధర్మాన్ని అనుసరిస్తూ నవ్య సువార్తికరణలో భాగం పంచుకోవాలని ఆయన ఆదేశించారు.క్రీస్తును కేంద్ర బిందువుగా మలుచుకొని దేవుని కృపను పొందుకోవాలని,సువార్త ఫలాలను ప్రతి ఒక్కరికి పంచాలని ఆయన బృందాన్ని ఆదేశించారు.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN